vogue సంస్థ ఇచ్చే అవార్డుల్లో సాధారణంగా లేటేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ తో రెడ్ కార్పెట్పైన నడిచే తారలే ఉంటారు . కానీ ఈ ఏడాది ఆ సంప్రదాయం మారింది. ఆ సంవత్సరం వోగ్ సంస్థ ఇచ్చే విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల్లో భాగంగా ది యంగ్ యఛీవర్ అవార్డు ఉషాకిరణ్ అందుకున్నారు.నామె సాఆర్ ఎఫ్ అధికారిణి. బహుశ రెడ్ కార్పెట్ పైన యూనిఫారమ్ తో నడిచి అవార్డు తీసుకొనే మొదటి వ్యక్తి కూడా ఈమెనే కావచ్చు. గుర్ గావ్ దగ్గరలోని ఓ గ్రామంలో పుట్టిన ఈమె తాత,తండ్రి కూడా సిఆర్ఎఫ్ లో పని చేసిన వాళ్ళే. విధల పట్ల ఆమె నిబద్దత చూపిన ప్రభుత్వం ఆమెకు కమాండ్ బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్ కోబ్రాలో చోటు కల్పించారు. ఛత్తీస్ ఘడ్ ,బస్తర్ లో పని చేసే ఈమెను లేడీ సింగం అని స్థానికులు పిలుస్తారు.

Leave a comment