శారీ రన్ పేరుతో బెంగళూరులోని జయ నగర్ మైదానంలో చీరకట్టుతో మారథాన్ లో పాల్గొన్నారు. మహిళలు ఫిట్ నెస్ దుస్తులు వేసుకోవడం ఇష్టం లేని వారికి స్ఫూర్తి ఈ మారధాన్.జయనగర్ జాగర్స్ కు అతిపెద్ద రన్నింగ్ గ్రూప్ గా పేరుంది ఐదు నగరాల్లోని 30 కేంద్రాల్లో 7500 మంది జాగర్స్ సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ వస్త్ర దుకాణాల సముదాయం తనీరా ఈ శారీ రన్ కు స్పాన్సర్ చేస్తోంది.

Leave a comment