వెండితెర కథానాయక క్యారెక్టర్ నటి షావుకారు జానకి ని తమిళనాడు ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె వయస్సు 90 ఏళ్ళు 70 ఏళ్లుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాష చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురం లో జన్మించారు. నాయక కృష్ణ కుమారి జానకి స్వయానా చెల్లెలు. 400 పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి తెలుగు తమిళ ప్రేక్షకుల అభిమాన నటి.

Leave a comment