స్పెషల్ బ్రైడ్ ఆఫ్ ఇండియా గా మలబార్ గోల్డ్ విడుదల చేసిన యాడ్ కు విశేష స్పందన లభిస్తోంది. 21 ఏళ్ళ ధన్య శోధన ప్రస్తుతం చావు తో పోరాడుతుంది. కేవలం 20 శాతం గుండె పని తీరు కలిగి ఉంది. వెంట్రుకలు పూర్తిగా ఉడిపోయిన స్థితిలో నుంచి కోలుకుంటున్న ధన్య ఇడుక్కి జిల్లాలోని తోడ పూజ అన్న చిన్న టౌన్ లో పుట్టింది. కెనడా లో చదువుకుంటున్న ధన్య కు ప్రమాదకరమైన గుండె జబ్బు వచ్చింది. ఆ జబ్బుతో ఉండే ధన్య బ్రైడ్స్ ఆఫ్ ఇండియా యాడ్ చూసి అప్లయ్ చేసింది. 7000 మంది అప్లయ్ చేస్తే అందులో ధన్య ను ఎంపిక చేసిన మలబార్ గోల్డ్ వారు ఆమెతో యాడ్ షూట్ చేశారు.

Leave a comment