షై బు య్  ఇండియా పేరుతో ఎకో-ఫ్రెండ్లీ కుండీలు తయారుచేసే అమ్ముతోంది చండీఘర్ కు చెందిన 25 ఏళ్ల అమ్మాయి అట్మాన్ సంధు  మట్టి పీచు ఫైబర్ గ్లాస్ తో ఎకో-ఫ్రెండ్లీ కుండీలో తయారుచేసింది సంధు . స్థానిక కళాకారులు వాటి పైన వేసిన పెయింటింగ్స్ తో ఆ కుండీలకు చక్కని రూపం వచ్చింది. వ్యర్థంగా పోయే మెటీరియల్స్ నే వాడి తయారుచేసిన ఈ కుండీలు కస్టమర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

Leave a comment