నీలగిరి కొండల్లోని బడుగర్‌ తెగ నుంచి వచ్చిన ఎం.ఎం జయశ్రీ తొలి గిరిజన పైలట్ గా చరిత్ర సృష్టించింది దక్షిణాఫ్రికా లోని ఉల్కన్ ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ పొందిన జయశ్రీ ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ పొందింది. శిక్షణ కాలం లోనే 70 గంటలు ఆకాశంలో ప్రయాణం చేసిన జయ శ్రీ తానుండే కొండ ప్రాంతాల పిల్లలకు చదువు చెప్పేందుకు ఇష్టపడుతుంది.

Leave a comment