రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి శృంగి ‘ముస్కాన్ కి రసోయ్’ క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే పేదలకు భోజనం పెడుతుంది. రాజస్థాన్ కోటా నగరానికి చెందిన స్వాతి 114 మంది వాలంటీర్ల తో కలిసి స్థానికుల ప్రోత్సాహంతో రోజుకు 1000 మందికి భోజనం పెడుతుంది. ఆ నగరం లోని మూడు ప్రాంతాల కౌంటర్లలో ఎంతోమంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు స్వాతి పెట్టే ఐదు రూపాయల భోజనం చేస్తారు.

Leave a comment