
మనిషి శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఆ కారణంగానే మన శరీరంలో ప్రవేశించిన ఏ రోగ క్రిమినైనా శరీరం వెంటనే నాశనం చేయ గలుగుతుంది. ప్రస్తుత కరోనా ప్రమాద సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేసే ఆహారం తప్పనిసరిగా తీసుకోమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన సాంప్రదాయ వంటల విధానంలోఎన్నో రకాల మూలికలు కలగలసి ఉంటాయి. పసుపు,మిరియాలు,అల్లం,కొత్తిమీ