సామజిక సేవ రంగంలో ఉషా చౌమార్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. పదేళ్ళ వయసులో పారశుధ్య కార్మికురాలుగా జీవనం ప్రారంభించి ఎన్నో ఛీత్కారాలు, అంటరాని తనాన్ని ఎదురుక్కొన్నారు ఉషా చౌమార్,నయా దిశ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసింది. ఇప్పుడా సంస్థ లోని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు ఉషా అధ్యక్షురాలు. చేతులతో మల మూత్రాల ఎత్తి వేతకు వ్యతిరేకంగా ఉషా పోరాటం చేస్తున్నారు.

Leave a comment