నటి ట్వింకిల్ ఖన్నా చక్కని రచయిత్రి ఆమె రాసిన కొత్త పుస్తకం వెల్ కమ్ టు పార్ డైజ్ మార్కెట్ లో వస్తోంది.ట్వింకిల్ ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్ చేసింది. గతంలో ఆమె రాసిన మిసెస్ ఫన్నీబోన్స్, పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్, లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ పుస్తకాలు పాఠకులను అలరించాయి. మానవ సంబంధాలు అనుబంధాలు ఆప్యాయతలు ఆధారంగా రాసిన వెల్కమ్ టు పారడైజ్ వచ్చే నెలలో వచ్చేస్తోంది.

Leave a comment