భారతదేశపు మొట్టమొదటి మహిళా వాటర్ సమెలియర్ లక్షిత ఖన్నా. ప్రపంచంలోనే తొలి సర్టిఫైడ్ సమెలియర్స్ మార్టిన్ రీజ్ మషాలను  చూశాక సురక్షితమైన నీళ్ల గురించి సలహా ఇచ్చే కోర్స్ చేసింది  లక్షిత. భోద్ పేరుతో సంస్థ ప్రారంభించి హిమాలయాల్లో 7300 అడుగుల ఎత్తున ఉండే పారో ప్రాంతం నుంచి సేకరించిన నీళ్లను బాటిళ్ల ద్వారా ఇస్తోంది. భోజనం చేస్తే ఎలాంటి నీళ్ళు తాగాలో చెప్పగలిగింది సమెలియర్స్ జల వనరుల రక్షణ వాటర్ రీసైక్లింగ్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంది లక్షిత ఖన్నా.

Leave a comment