Categories
Gagana

ట్రైబల్ క్వీన్ పల్లవి దుర్వా

గిరిజన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆ తెగకు చెందిన వ్యక్తులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ఒడిసా ప్రభుత్వం ఆలోచించి దేశం మొత్తం మీద వివిధ గిరిజన జాతులకు చెందిన స్త్రీలకు ట్రైబల్ క్వీన్ 2018 పోటీ నిర్వహించింది. ఈ పోటీల్లో పల్లవి దుర్వా అనే అమ్మాయి కిరిటం గెలుచుకొంది. పంచమి రుజ్వి ఫస్ట్ రన్నరఫ్ గా ,రశ్మిరేఖ రెండో రన్నరఫ్ గా నిలిచారు. ఈ పోటీలు భువనేశ్వర్ లో జరిగాయి.

Leave a comment