దేశంలోనే సంపన్న ముస్లిం మహిళ కూడా ఫరా మాలిక్ భాంజీ. పేరున్న రిటైల్ పాదరక్షల సంస్థ మెట్రో బ్రాండ్ ఆమె తండ్రి కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి నెమ్మదిగా డైరెక్టర్ గా ఎదిగారు. 2010లో లైన్ వెబ్ సైట్ ఏర్పాటు చేసి 800 పైగా శాఖలతో సంస్థను దేశమంతా విస్తరించారు. నాయకురాలిగా ఫోర్బ్స్ జాబిదాలో ఎక్కారు. ఆమె 28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. పాదరక్షల రంగంలో మెట్రో ని లీడర్ గా నిలిపారామె.

Leave a comment