డోలు విద్యాంసురాలు 24 ఏళ్ల లలిత మనీషా ను ఘనంగా సన్మానించారు తెలంగాణ గవర్నర్ తమిళసై. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి డోలు విద్యాంసురాలిగా గుర్తింపు పొందింది లలిత. ఈమెది తినాలి డోలు వాయిద్యం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది.

Leave a comment