కర్నాటక రాష్ట్రంలో కటీల్ దుర్గా పరమేశ్వరి అలయంవుంది.ఈ ఆలయం నందిని అనే నది మధ్యలో పార్వతీదేవి మనకు దర్శనం ఇస్తారు.

ఈ ఆలయం మాంగలూర్ సమీపంలో ఉంది.జాబాలి మహర్షి తపస్సు చేస్తున్న సమయంలో అసురుల బాధలు భరించలేక, జనుల ఆకలి బాధ చూడలేక ఇంద్రుని ఆశ్రయించి తన కామధేనువుని పంపించమని అడిగిన, ఇంద్రుడు తన కుమార్తె నందినిని పంపించారు.నందినికి చాలా పొగరు కావున ఏ మాటను లెక్క చేయకుండా వచ్చింది అప్పుడు జాబాలి నదిగా ప్రవహించు అని శాపం పెట్టాడు.నందిని చేసిన అపరధానికి ప్రాయశ్చిత్తం అడుగగా దుర్గమ్మను ప్రార్థించమని శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పులిహోర

-తోలేటి వెంకట శిరీష

Leave a comment