మన శరీరంలో బరువు మోసే  పాదాలు అలసి పోతూ  ఉంటాయి . సహజంగానే వారంలో ఒక్కటి రెండు సార్లు  ఓ గంట చొప్పున ఫుట్ మసాజ్ చేయించుకుంటే  ఏంటో ప్రయోజనం అంటున్నారు  ఎక్స్  పర్ట్స్ . మసాజ్ టెక్నీక్స్ కండరాళ్ళ జాయింట్లను రిలాక్స్ చేస్తాయి. పాదాలలో కొన్ని ప్రెదేశాల్లో  పాదాల్లో  అంతర్గత  శారీరక భాగాల  పనితీరు మెరుగవ్వుతుంది . పాదాల మసాజ్ శరీరం  మొత్తాన్నీ రిలాక్స్ చేస్తుంది. స్క్రబ్  వాడుతూ మసాజ్ చేస్తే మృత కణాలు తొలగిపోయి  అలసిన పాదాలు పునరుత్తేజం పొందుతాయి. రక్త సరఫరాలో మనస్సుకు స్వాంతన కలుగుతుంది . శారీరక నొప్పుల  నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది .

Leave a comment