ముంబై లోని భారీ గణేష్ విగ్రహాలు సగం వరకు రేష్మా ఖాతు తయారు చేసినవే.ఆమె నంబర్ వన్ గణేష్ శిల్పి. ఆమె తండ్రి విజయ ఖాతు. వారసత్వంగా రేష్మా విగ్రహాల తయారీ తన చేతిలోకి తీసుకున్నది. నేను శిల్పి కూతురిని శిల్పం తయారీ నా జీన్స్ లోనే ఉంది అంటుంది రేష్మా.

Leave a comment