విజయలక్ష్మి నరనిత కృషక తమిళ జానపద సంగీతం లో నిష్మరాలు. మధురై కామరాజ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తన సేవలు అందించి పదవీ విరమణ చేశారు.భారత ప్రభుత్వం ఈమెకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డ్ ప్రకటించారు. ఈమె తమిళ జానపద సంగీతం లో పదివేల ఆడియోలు రూపొందించారు.సంగితం పై 11 పుస్తకాలు రాశారు. తమిళ వసులో తన గళంలో భక్తీపరమాసాలు విరాజల్లే ఈమె భవిష్యత తరాల కోసం జానపద సంగీతం అభివృద్ధి చేస్తునంట్టున్నారు.

Leave a comment