ఐరన్ పుష్కలంగా దొరికే ఖర్జూర పండ్లను ప్రతి రోజు కనీసం మూడైనా తినమంటున్నారు డాక్టర్లు.ఇవి కర్త కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. రక్తహీనతకు ఖర్జూరాలు ఔషధం …అనారోగ్యకర సమస్యలు తలెత్తకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పరిగడుపునే తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. బాలింతలు ప్రతి రోజు తీసుకోవటం వల్ల పసిబిడ్డలకు పుష్కలంగా పాలు వుంటాయి.వీటి వల్ల గుండెకు మేలు .మొదడుకి కూడా ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి.

Leave a comment