పొడిచర్మం గలవారు మొహానికి తేనే పాలు కలిపి రాసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఈ రెండు చర్మంలోని మురికిని తొలగిస్తాయి. పొడి చర్మానికి కావలసిన పోషణ ఇస్తాయి చెంచా చొప్పున పాలు తేనె లను ఒ గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పూతలా వేసుకొని చేతి వేళ్ళతో మృదువుగా మర్దన చేయాలి ముఖంపై ఏర్పడే మరకలు పోవాలంటే పాలు, పసుపు మిశ్రమం రసాయనాలున్నా  క్రీముల కంటే బాగా పనిచేస్తుంది. పసుపులోని సమ్మేళనాలు బ్లీచింగ్ లాగా పనిచేస్తుంది.

Leave a comment