ఆర్ధికరంగా సంస్థ సెబి తొలి మహిళ ఛైర్ పర్సన్ మధబి పూరి బుచ్ అహ్మదాబాద్ ఐ ఐ ఎం లో మేనేజ్ మెంట్ డిగ్రీ చదివారు. 1989 లో ఐసిఐసి బ్యాంక్ లో కెరియర్ ప్రారంభించారు. 2017-21 వరకు సెబి (భారత మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ) తొలి మహిళ హాల్ టైమ్  మెంబర్ గా కీలక పాత్ర పోషించారు.

Leave a comment