ఈ సీజన్ లో మార్కెట్ నిండుగా మామిడి పండ్లే. ఇది రుచితో నే కాదు అందాన్ని ఇవ్వటంలో కూడా అద్భుతమైనవే అని చెప్పవచ్చు .మామిడి పండ్లలో సి- విటమిన్ ఎక్కువ. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.మామిడి పండు గుజ్జులో టేబుల్ స్పూన్ గోరువెచ్చని తేనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.అలాగే మామిడి పండు రసంలో రెండు స్పూన్లు శనగపిండి తేనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేస్తే వేసవి ఎండలకు వడలి పోయిన ముఖచర్మం మెరిసిపోతుంది .

Leave a comment