ఈ ఏడాది మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని 32 సంవత్సరాల సర్గమ్ కౌశల్ గెలుచుకున్నారు జమ్మూ కు చెందిన కౌశల్ భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారి ఇంగ్లీష్ లిటరేచర్ లో పిజి చేసిన సర్గమ్ టీచర్ గా పని చేసారు. క్యాన్సర్ బాధిత పిల్లల కోసం సేవా సంస్థ తో కలిసి పనిచేస్తారు. అమెరికా లోని వెస్ట్ గేట్ లాస్ వెగాస్ రిసార్ట్ కాసినో లో జరిగిన పోటీలు 63 దేశాల సౌందర్య రాసుల మధ్య సర్గమ్ కిరీటాన్ని దక్కించుకున్నారు.

Leave a comment