నిషా సోలంకి  హర్యానా లో తోలి మహిళ అగ్రి డ్రోన్‌ పైలెట్ డ్రోన్ ద్వారా వేల ఎకరాల్లో సురక్షితంగా పురుగు మందులు చలాటంలో రైతులకు సహాయం చేస్తుంది.కర్నాల్ లోని మహారాజ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో ఫార్మా మెషనరీ పవర్ ఇంజనీరింగ్ కోర్స్ చదివింది. రిమోట్ పైలెట్ సర్టిఫికెట్ కోర్స్ చేసింది. డ్రోన్ ద్వారా పురుగుమందు చెల్లితే రైతుకు ఆరోగ్య రక్షణ ఉంటుంది. 25 కిలోల బరువైన అగ్రి డ్రోన్ తో పొలాల్లో పురుగు మందు చల్లె నిషా సోలంకి తలపైన క్యాప్ పై పైలట్ అని రాసి ఉంటుంది.

Leave a comment