తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సేలం జిల్లా గెంగవల్లి అన్నాడీఎంకే అభ్యర్థి మురక ముత్తు విజయం సాధించాడు . తాను ఎంత మెజారిటీ తో గెలిస్తే అంత మందికి గుండ్లు కొట్టిస్తానని మొక్కుకున్నాడు. 1185 ఓట్ల మెజారిటీ తో నెగ్గి అంతమందికి చెన్నమలై బలమురుగన్ గుడిలో గుండ్లు కొట్టించేశాడట !!

 

Leave a comment