జర్మనీ నుంచి భారత్ కు వచ్చిన ఫ్రెడరిక్ బ్రూనింగ్ తిన్ కోరి బాబా మంత్ర దీక్ష తీసుకొన్నారు సుదేవి మాతాజీ గా మారారు ఉత్తరప్రదేశ్ లో మథుర లో ఆమె తెలియని వాళ్ళు ఉండరు మథుర లో రాధా సురభి గోషాల అంకురార్పణ చేశారు.రెండున్నర వేలకు పైగా గోవులకు  ఆవాసం కల్పించారు ఈ గోశాల అధికశాతం దాతలు చందాలతో నడుస్తుంది. ఆమె నిరంతర సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Leave a comment