మన పేగుల్లో ఎన్నో జాతుల సూక్ష్మజీవులుంటాయి. మనిషి కడుపులో రెండు కిలోల బరువు తూగే సూక్ష్మజీవులు ఉంటాయి. మనం తీసుకొనే ఆహారంపైన ఈ సూక్ష్మజీవుల ప్రభావం చూపిస్తాయి. పీచు పదార్ధాలను పేగు గోడలు పీల్చుకోగలిన స్థాయికి తీసుకువస్తాయి భిన్న సూక్ష్మజీవుల జాతులు సరైన సంఖ్యలో పేగుల్లో వుంటే పేగు గోడలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇటువంటి ఆరోగ్యం ఇచ్చే బాక్టీరియా పేగుల్లో ఉండే పీచు కాళ్ళు ఎముకలకు బలన్ని ఇస్తుంది.

Leave a comment