ప్రపంచవ్యాప్తంగా ఈమెయిల్ సర్వీసెస్ అందించే సంస్థల్లో ఒకటైన జోహో  కార్పొరేషన్ లో రాధా వెంబు కీలక పాత్ర పోషించారు. అన్న శ్రీధర్ వెంబు తో కలిసి ప్రారంభించిన జోహో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి సంస్థ. ఈ ఏడాది సామాజిక సేవ కోసం 13 కోట్లు  ఖర్చు చేసి ఫిలాంత్రి ఫిస్ట్ ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు.

Leave a comment