మధుబని కళాకారిణి సేలంపూర్ గ్రామానికి చెందిన సుభద్రా దేవి కి పద్మశ్రీ పురస్కారం లభించింది. కాగితపు గుజ్జు మనోహరమైన ఆకృతులను సృష్టించే సుభద్ర చిత్రించిన రాధాకృష్ణులు పెయింటింగ్‌ బ్రిటిష్ మ్యూజియంలోకొలువు’తీరింది కళల వ్యాప్తికి కృషి చేసిన ఆమెను 1980 లో రాష్ట్ర ప్రభుత్వం 1991 లో కేంద్ర ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించాయి. ఆమె నైపుణ్యానికి దేశ విదేశాల్లో గుర్తింపు లభించింది.

Leave a comment