చాలామంది స్త్రీలలో రక్తహీనత సమస్య ఉంటుంది.పోషకాహార లోపం వల్ల కూడా రక్తహీనత రావచ్చు.దీనివల్ల విపరీతమైన నీరసం పనులు చురుగ్గా చేసుకోలేకపోవడం ఉంటుంది.ఎండు ఖర్జూరాలు నీళ్లలో నానబెట్టి ప్రతిరోజు ఉదయం ఒక నాలుగు ఖర్జూరాలు తీసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడవచ్చు.రోజుకో దానిమ్మ పండు వారానికి రెండు సార్లు బీట్ రూట్ కూర,అరటిపండు,మెంతి కూర, గోంగూర,పాలకూర,తేనె, పాలు,పెరుగు కిస్ మిస్ లు ఆహారంలో భాగంగా ఉంటే చాలా త్వరగా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.

Leave a comment