ఒడిశా డీజీపీ ర్యాంక్ ను అందుకున్న తొలి మహిళా ఐపీఎస్‌ ‘బూదరాజు రాధిక’ ఇప్పుడు దేశ సరిహద్దుల్ని కాపాడే ‘సశస్త్ర సీమాదళ్‌’లో ఏడీజీ హోదాపొందారు.మొదట్లో ఆమె హైదరాబాద్‌ సీబీఐలో ఎస్‌పీగా, డీఐజీగానూ చేశారు.ఆపై ఒడిశా స్టేట్‌ విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ పోలీస్‌, నార్కొటిక్‌ సెంట్రల్‌లో పనిచేశారు.నేపాల్‌, భూటాన్‌ సరిహద్దుల్లో 90,000 మంది భద్రతా దళాలను పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నారు.

Leave a comment