రాజస్థాన్ కు చెందిన డాక్టర్ కృతి భారతి జెనివా యాల్ హ్యూమన్ రైట్స్ ఛాంపియన్ అవార్డ్ తీసుకున్నారు ‘సారధి ట్రస్ట్’ పేరుతో స్వచ్చంధ సంస్థ స్థాపించి రాజస్థాన్ లోని బాల్య వివాహాలు అడ్డుకొన్నారామె. కాలేజీ రోజుల నుంచే ఎన్నో స్వచ్ఛంద సంస్థ ల్లో పని చేసిన భారతి ఈ బాల్య వివాహాలను దేశానికి సంబంధించిన సమస్య గా భావించారు.

Leave a comment