గిరిజన రైతు సుభాస మెహంత ఉత్తమ రైతు గా రాష్ట్ర జాతీయ పురస్కారం అందుకున్నది. ఒడిశా లోని సింగార్ పూర్ అనే పల్లెకు చెందిన సుభాస రాగి పంట పండిస్తోంది.45 ఏళ్ల సుభాస కు చుట్టుపక్కల ప్రజలు ‘మండియామ’ అంటూ పిలుస్తారు. ఈ ఏడాది గ్లోబల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ జీ 20 సదస్సులో పాల్గొని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నది.

Leave a comment