డాక్టర్ రూత్ జాన్ పాల్ డాక్టర్ ప్రాచీ రాథోడ్ తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు గా నియమితులైన మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ లుగా చరిత్ర సృష్టించారు హైద్రాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో యాంటీ రెట్రో వైరల్ థెరపీ ( ఎ ఆర్టీ )లో మెడికల్ ఆఫీసర్స్ గా పని చేస్తున్నారు.

Leave a comment