రాజవంశీకులైన అక్షిత, మృణాళిక కోల్కత్తాలో చదువుకొని ఆ పైన విదేశాలకు కూడా వెళ్లారు ఒడిశా లోని మయూర్ భంజ్ జిల్లాలో జరిపాడు పట్నంలోని 1804 కాలానికి చెందిన అందమైన రాజ భవనాన్ని బోటిక్ హోటల్ గా మార్చేశారు ఇద్దరు కలిపి వందల సంవత్సరాల నాటి కళాకృతులు  పునరుద్దరించారు ఎంతో మంది చేతివృత్తి కళాకారులకు ఈ రాజభవనం కేంద్రం అయింది.  ఒడిశా కు చెందిన ఈ మయూర్ బంజ్ ప్యాలెస్ ఇవ్వాళ చూడవలసిన పర్యాటక ప్రదేశాల్లో ఒకటి.

Leave a comment