ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా (పిసీఐ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్ (72) ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,సిపిఐ సభ్యుడు ప్రకాష్ తో కూడిన కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. జస్టిన్ రంజనాదేశాయ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కమిషన్ కు నేతృత్వం వహించారు.

Leave a comment