మధ్యప్రదేశ్ లో ఖాండ్వా లో అదనపు ఎస్పీ గా పనిచేస్తున్న సీమ ఆల్వా చక్కని చిత్రకారిణి ఇప్పటి వరకు 180 పైగా పెయింటింగ్స్ వేశారు. సమాజంలో మహిళలు, ఆడవాళ్లు ఎదుర్కొనే అణిచివేతకు ప్రధాన వస్తువుగా ఆమె చక్కని చిత్రాలు గీస్తారు ఆమె గీసిన చిత్రాలు ఆలయాల నుంచి రాజభవన్ వరకు గోడలపైన కనిపిస్తాయి. పోలీస్ అధికారి గా కంటే కళాకారిణి గా గౌరవం పొందడం నాకు ఇష్టం అంటారు సీమ ఆల్వా.

Leave a comment