ఇండియన్ మౌంటెనీరింగ్ ఫౌండేషన్ ఐ.ఎం.ఎఫ్ (IMF)కి తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు డాక్టర్ హర్షవంతి బిష్త్.1958లో ఏర్పాటైన పర్వతారోహణ కు చెందిన అత్యున్నత సంస్థ ఐ.ఎం.ఎఫ్ కు అర్జున్ పురస్కారం పొందిన హర్షవంతి బిష్త్.1981లో  నందాదేవి పర్వత శిఖరాన్ని,1984 లో ఎవరెస్ట్‌ శిఖరాన్నిఅధిరోహించి ఎన్నో సహస యాత్రల్లో భాగస్వామిగా ఉన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని సుకాయ్ ఆమె సొంత ఊరు నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో పర్వతారోహణలో కోర్స్ పూర్తిచేశారు హర్షవంతి బిష్త్.

Leave a comment