చక్కని బాల గణపతిని, ఇతర దేవుళ్ళను తయారు చేసే ‘మోదీ టాయ్స్’ సంస్థ యజమాని అవని ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకుంది విదేశాల్లో పెరిగిన అవని భారతదేశపు సాంప్రదాయం, సంస్కృతిని విదేశాల్లో పరిచయం చేయాలనే దృష్టితోనే టాయ్ ఎంట్రప్రెన్యూర్ గా మారింది. అన్నా విట్టల్ మోదీ తో కలిసి 2018 లో ప్రారంభించిన మోదీ టాయ్స్ కు 27 దేశాల్లో కష్టమర్స్ ఉన్నారు. ఇప్పటివరకు 40 వేల పైగా బొమ్మలు అమ్మారట అవని.

Leave a comment